Exclusive

Publication

Byline

Hyderabad : బయో ఏషియా.. హైదరాబాద్‌ను ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా నిలబెట్టింది : రేవంత్

భారతదేశం, ఫిబ్రవరి 25 -- బయో ఏషియా.. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా నిలబెట్టిందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. హెల్త్ కేర్ రంగం భవిష్యత్తును నిర్దేశించటంతో పాటు, ప్రపంచాన... Read More


Bhupalpally Murder Case : రాజలింగమూర్తి హత్య కేసులో బీఆర్ఎస్ నేత.. వరంగల్‌లో కత్తులు కొనుగోలు!

భారతదేశం, ఫిబ్రవరి 24 -- భూపాలపల్లిలో మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంత్రుల స్థాయిలో ఈ మర్డర్‌పై రియాక్ట్ అయ్యారు. దీంతో పోలీసులు సీరియస్‌గా తీసుకొని ద... Read More


GV Reddy Resign : ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా.. తెలుగుదేశం పార్టీ కూడా.. కారణం ఇదే!

భారతదేశం, ఫిబ్రవరి 24 -- ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి ప్రకటించారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవీ రెడ్డి రాజీనామ... Read More


SLBC Tunnel Accident : రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్.. ప్రభుత్వాన్ని అభినందించిన కాంగ్రెస్ అగ్రనేత

భారతదేశం, ఫిబ్రవరి 23 -- ఎస్ఎల్‌బీసీ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. సొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీశారు. దాదాపు 20 నిమిషాల పాటు మాట్... Read More


Tesla in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ప్రయత్నం.. ఇదే జరిగితే ఏపీనే తోపు!

భారతదేశం, ఫిబ్రవరి 23 -- ప్రస్తుతం ఈవీ తయారీ దిగ్గజం టెస్లా పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. దానికి కారణం.. టెస్లా ఇండియన్ మార్కెట్​లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు రావడమే. దిగుమతి చేసుకునే కార్లప... Read More


TG MLC Elections : చైతన్యం వచ్చింది.. బీసీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు : ఈటల

భారతదేశం, ఫిబ్రవరి 23 -- బీసీ వర్గాల్లో చైతన్యం వచ్చిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. బీసీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రేవంత్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్న ఈటల.. ఉద... Read More


SLBC Rescue Update : సొరంగంలోకి మంత్రి జూపల్లి.. ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

భారతదేశం, ఫిబ్రవరి 23 -- ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదస్థలానికి ఆర్మీ నిపుణుల బృందం చేరుకుంది. టన్నెల్‌ బోరింగ్ మెషీన్‌ ధ్వంసమైనట్టు గుర్తించింది. ఎయిర్‌ ట్యూబ్స్ ద్వారా ... Read More


YS Sharmila : ఎర్రబంగారం ఏడిపిస్తోంది.. ప్రభుత్వం మిర్చి రైతుల కళ్లల్లో కారం కొడుతుంది.. షర్మిల ఎమోషనల్ పోస్ట్

భారతదేశం, ఫిబ్రవరి 23 -- రాష్ట్ర రైతులను ఎర్రబంగారం ఏడిపిస్తోందని.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి పంట నష్టాల ఘాటుకు రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని వ్యాఖ్యానించారు. ... Read More


Warangal Police : దటీజ్ వరంగల్ పోలీస్.. విద్యార్థికి ధైర్యం చెప్పి పరీక్ష రాయించిన ఏసీపీ!

భారతదేశం, ఫిబ్రవరి 23 -- 'నాకు భయం వేస్తోంది. పరీక్ష రాయను' అని ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఓ పిల్లాడు మారాం చేశాడు. ఆ బాలుడుని పోలీసులు బుజ్జగించి, ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపారు. ఈ ఘటన హన్మకొండలో... Read More


SLBC Update : రాత్రి నుంచి ఎటువంటి శబ్దాలు వినిపించలేదు.. ఎస్ఎల్‌బీసీ ఘటనపై తాజా అప్‌డేట్ ఇదే!

భారతదేశం, ఫిబ్రవరి 23 -- టన్నెల్‌లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కోసం అనేక రకాలుగా రెస్క్యూ చేస్తున్నామని.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవి, అధికార... Read More